e-Paper
Tuesday, September 15, 2026
BREAKING NEWS
Loading News...

లేటెస్ట్ అప్డేట్స్

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

బాస్‌పల్లి: మాజీ సర్పంచ్ అత్తగారు స్వర్గస్థులు అవ్వడంతో దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శాంతకుమార్, బాస్‌పల్లి సర్పంచ్ అనంతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు....

తెలంగాణ

📅
నేటి పంచాంగం
లోడ్ అవుతోంది...
🌅
సూర్యోదయం
05:46 AM
🌇
సూర్యాస్తమయం
06:42 PM
📌 తిథి: త్రయోదశి (రాత్రి 09:15 వరకు)
⭐ నక్షత్రం: రోహిణి (సాయంత్రం 05:30 వరకు)
💫 యోగం: శివ
🌀 కరణం: తైతుల
✨ శుభ సమయాలు
✅ అమృత ఘడియలు: మధ్యాహ్నం 12:15 - 01:55 వరకు
🏹 అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:48 - మధ్యాహ్నం 12:38
⚠️ వర్జ్య సమయాలు
❌ వర్జ్యం: రాత్రి 07:45 నుండి 09:20 వరకు
🔥 రాహుకాలం: ఉదయం 09:00 - 10:30 వరకు
⏳ యమగండం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు
📉 దుర్ముహూర్తం: ఉదయం 08:30 - 09:20 వరకు

ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు రాష్ట్ర విద్య, ఐటీ...

BREAKING : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు....

జాతీయం

సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు....

ట్రెండింగ్ న్యూస్

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

బాస్‌పల్లి: మాజీ సర్పంచ్ అత్తగారు స్వర్గస్థులు అవ్వడంతో దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శాంతకుమార్, బాస్‌పల్లి సర్పంచ్ అనంతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు....

ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తి అరెస్ట్

హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి ఫొటో తీసినందుకు ట్రాఫిక్ హోంగార్డుతో గొడవపడి,దుర్భాషలాడిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 7న తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద ఘటన జరిగింది. పోలీసుల...

మధ్యవర్తిత్వంతో వివాదాలకు సత్వర పరిష్కారం

కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగే కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్‌ సివిల్‌ జడ్జి జిఎస్‌ఎల్‌ ప్రియాంక తెలిపారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి,సంస్థ చైర్మన్‌ ఆదేశాల మేరకు...

ప్రజలను వేధిస్తే చర్యలు: సైబరాబాద్‌ పోలీసులు

ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ పెద్దలు, నాయకులతో పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రజలు, దుకాణ యజమానులను డబ్బుల కోసం వేధించవద్దని, రాత్రివేళల్లో ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల్లో డబ్బులు డిమాండ్‌...

అసైన్మెంట్ భూముల్లో హక్కులు కల్పించాలి

దుండిగల్‌గండి మైసమ్మ: బౌరంపేట సర్వే నంబర్‌ 472లోని అసైన్మెంట్‌ భూములపై దళితులకు హక్కులు కల్పించాలని బౌరంపేట మాజీ సర్పంచ్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ డిమాండ్‌ చేశారు. సోమవారం దళితులతో కలిసి...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
- Advertisement -spot_img

అంతర్జాతీయం

Latest Reviews

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

బాస్‌పల్లి: మాజీ సర్పంచ్ అత్తగారు స్వర్గస్థులు అవ్వడంతో దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శాంతకుమార్, బాస్‌పల్లి సర్పంచ్ అనంతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు....

క్రైమ్ న్యూస్

బాస్‌పల్లి: మాజీ సర్పంచ్ అత్తగారు స్వర్గస్థులు అవ్వడంతో దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శాంతకుమార్, బాస్‌పల్లి సర్పంచ్ అనంతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
- Advertisement -
AdvertismentGoogle search engine

స్పోర్ట్స్

హెల్త్

AdvertismentGoogle search engine

LATEST ARTICLES

Most Popular

error: Content is protected !!